Home » air india
అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంకు తృటిలో ప్రమాదం తప్పింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్లో నుంచి ఆయిల్ లీక్ అయింది. దీనిని గమనించిన పైలట్లు వెంటనే అప్రమత్తమై స్వీడన్లోని స్టాక్ హోమ్ ఎయిర్ పోర్ట
విమానాలు తయారు చేసే ఎయిర్ బస్ సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు దేశీయ సంస్థ ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 250 విమానాల్లో 40 భారీ ఏ350 విమానాలు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ఎయిర్ బస్ సంస్థ అధినేత గ్విల్లామే ఫౌరీ, రత
మరో వివాదం ఎయిర్ ఇండియా సంస్థను చుట్టుముట్టింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలట్ ఒకరు విదేశాల నుంచి రెండు ఐఫోన్14లు తీసుకొస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు. దీంతో అతడికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు అధికారులు.
ఇటీవలే విమానంలో ఒక ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో సరిగ్గా స్పందించనందుకు ఈ సంస్థకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20నే దీనిపై డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ షాక్ నుంచి సంస్థ తేరుకునేలోపే మరో అంశంలో డ�
గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన కేసు విషయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యంకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ...
కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవ�
ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిగాఉన్న శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం ఢిల్లీకి అతన్ని తరలించారు. ఈరోజు అతన్ని పటియాలా కోర్టు ముం�
అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 70ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. నవంబర్ 26న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండి�
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ దాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. దీని కోసం భారీ సంఖ్యలో విమానాలను కొనుగోలు చేయనుంది. సుమారు 500ల జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించిది. రూ.80 వేల కోట్లను ఖర్చుతో బోయింగ్, ఎయిర్ బస�
దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.