Home » AIR
తొలి 3డీ ముద్రిత మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) తొలిసారిగా విజయవంతంగా గాలిలోకి ఎగిరింది.
సుధీర్ బాబు గురువారం (జనవరి 2, 2020)న తన ట్విట్టర్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో ఆసనాలు వేసిన ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలకి ఇందులో ఫోటోషాప్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నన్ను నమ్మండి అని కామెంట్ పెట్టాడు. కానీ నెటిజన్లు మాత్రం అస్సలు నమ్మట్లేద
ఇప్పటి వరకు వర్షపు నీరు, భూగర్భ జలాల నుంచి నీరు తీయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్టప్ కంపెనీ.. ఏకంగా గాలి నుంచి నీరు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలి
భారత దేశంలోనే తొలిసారిగా గాలి నుంచి నీటిని తీసే పద్ధతిని ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గాలి నుండి నీటి తీయటం ఏమిటి అని చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాని ఇది సాధ్యమే అని సికింద్రాబాద్ రైల్వే అధికారులు చేసి చూపిం�
ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్
వేలం వెర్రి అంటే ఇదేనేమో. కొనేవాడు ఉండాలే కానీ అమ్మడానికి కాదేది అనర్హం అన్నట్టు పరిస్థితి తయారైంది. చివరికి గాలిని కూడా డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు. గాలిని అమ్మడం వింతేముంది అనే సందేహం రావొచ్చు. వారు అమ్మేది మూములు గాలి అయితే అందులో విం
పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-�
పాడి పంట చిన్నమ్మ బతికే ఉన్నారు.