Home » Airtel
భారతీయ టెలికం రంగంలోకి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అంటే అవుననే అంటున్నాయి టెలికం వర్గాలు.. గూగుల్ టెలికం రంగంలోకి అడుగుపెడితే పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి.
మొబైల్ నెట్వర్క్ల మధ్య పోటీతత్వం కారణంగా తక్కువ ధరలకే లభిస్తున్న ప్లాన్స్తో ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులకు కొన్ని సంస్థలు షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలోనే కనీసం 30శాతం చార్జీలు పెంచబోతున్నాయి.
టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లో ఉన్న రూ.49 ప్లాన్ ను నిలిపివేసింది. దీని స్థానంలో రూ.79 ప్లాన్ ను తీసుకొచ్చింది. ప్లాన్ ధరను ఒకేసారి 60 శాతం పెంచింది ఎయిర్ టెల్. ఇక ధరల పెరుగుదలపై ఎయిర్ టెల్ ప్�
ఎయిర్టెల్ భారతీయ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.. అదే. కొత్త రూ.79 ప్లాన్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.49 ప్యాక్ స్థానంలో ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. డేటాతో పాటు ఔట్ గోయింగ్ కాల్స్ పొందవచ్చు.
కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇచ్చాయి. అనేకమంది ఉద్యోగులు చాలారోజులుగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. మరి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే..
ఈజీ రీచార్జ్ చేసుకునేందుకు డిజిటల్ యాప్స్ రెడీగా ఉన్నాయి. అందులో Google Pay యాప్ ఒకటి.. ఈ యాప్ ను మొబైల్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే చాలు.. మీ మొబైల్ నెంబర్ దేనికైనా రీచార్జ్ చేసుకోవచ్చు.
Airtel : భారత టెలికం సంస్థలు ప్రజలను ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ తరహాలోనే ఎయిర్టెల్ భారత్లో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఫైబర్ నెట్, డీటీహెచ్, మొబైల్ సర్వీసులను ఒకే �
కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లు, ఆఫర్లు తీసుకొస్తున్నాయి. తాజాగా వీఐ(వొడాఫోన్ ఐడియా) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను లాంచ్ చేసింది. అదే రూ.447 ప్లాన్.
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కరోనా కాలంలోనూ వరుసగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది.