Home » Airtel
unlimited broadband plans: టెలికాం రంగంలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో పోటీపడుతున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు, మార్కెట్ ను పెంచుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సరసమైన ధరలకు బ్రాండ్ బాండ్ ప్లాన్లు తీసుకొస�
దేశంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్, ఐడియా సంస్థ దూకుడు పెంచింది. కొత్త పేరు, కొత్త లోగోతో ముందుకు వచ్చింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన బ్రాండ్ పేరును మార్చేసింది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) తన బ్రాండ్ ని ‘వీఐ’ (Vi)(We అని పలకాలి) �
మొబైల్ వినిగియోదారులకు ఇది షాకిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే డేటా చార్జీలు, ఇతర సర్వీసుల ధరలు పెరగనున్నాయి. టారిఫ్ పెంపుపై భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈ మేరకు హింట్ ఇచ్చారు. రానున్న 6 నెలల్లో మొబైల్ సర్వీసుల ధరలు పెర
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు సహా భారతదేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాప్త
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన వినియోగదారులకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8
సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో డేటా వాడుకున్న వినియోగ దారుడు ఇప్పుడు ఇం�
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త 4G డేటాప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ దేశంలో కొన్ని సర్కిళ్లలో మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇటీవలే BSNL తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్�
టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింద�
టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులతో టెలికో కంపెనీల్లో పోటీ వాతావరణం నెలకొంది. టెలికోలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లు, రీఛార్జ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడూ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇటీవలే దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర�