దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ
తమ మొబైల్ యాప్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉందని ఎయిర్టెల్ ఒప్పుకుంది. ప్రజల్లోకి వెళ్లిపోయిన తర్వాత ప్రాబ్లమ్ క్లియర్ చేసినప్పటికీ వినియోగదారులు తమ మొబైల్ లో ఉన్న యాప్ గురించి బెంగపెట్టుకుంటున్నారు. భారత్ లో ఉన్న టాప్ 3నెట్వర్క్స్లో ఒకట
భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్లలో వోవైఫై కాలింగ్ సపోర్ట్ను తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నప్పటికీ భారత్లోకి ఇన్నాళ్లకు వచ్చింది. అసలు ఈ వోవైఫై(VoWi-Fi) అంటే ఏంటి? వోల్ట్కు దీనికి తేడా ఏంటి? ఆండ్రాయిడ్, ఐఓ
డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్ల ధరలపై 30శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని టెలికం కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత మొబైల్ టారిఫ్ ధరలు మరింత ప్రి
టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్ టెలికోలు తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి మొబైల్ సర్వీసు రేట్లు పెరగనున్నాయి. టెలికం అతిపెద్ద దిగ్గజం వోడాఫోన్ ఇండియా త్వరలో మొబైల్ సర్వీసు టారిఫ్స్ రేట్లను పెంచనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్
ఫోన్ కాల్స్ ఇక ఎంత మాత్రం ఫ్రీ కాదు. అవును మీరు వింటున్నది నిజమే. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో.. ఏ నెట్ వర్క్కు ఫోన్ చేస్తున్నారనేది సంబంధం లేదు. కాల్ వెళ్లిందా.. పైసలు కట్టాల్సిందే. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ప్రచారంతో
భారతి ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టెలికం రంగంలో నిలదొక్కుకావాలంటే ఏదో ఒక ఆఫర్ తో ఎప్పుడూ కస్టమర
రిలయన్స్ తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయంలో ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా అంటూ జియో ఇచ్చిన ఆఫర్లకు మిగతా నెట్ వర్క్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్ని ఒత్తిడులు
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం పోటీదారులైన వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ దిగొచ్చాయి. ఔట్ గోయింగ్ కాల్స్ విషయంలో రింగ్ టైమ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ప్రమాణాలు తగినట్టుగా రింగ్ టైం 30-సెకన్లకు పెంచాలని భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా డిమ