Home » Airtel
దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది రిలయన్స్ జియో.. అప్పటినుంచి టెలికం పరిశ్రమలో వేగవంతంగా పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఆఫర్ చ�
ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్ చేసుకుంటే సొంత నెట్వర్క్ సహా ఇతర
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినియోగదారులకు నూతన సంవత్సరం ప్రవేశించే వేళ షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది. వినియోగదారులు ఎలాంటి అవాంతరాలు లేని ఎ�
ప్రముఖ టెలికం నెట్వర్క్ ఎయిర్ టెల్ వాయిస్ ఓవర్ వైఫై సర్వీసు లాంచ్ చేసింది. ఈ సర్వీసును డిసెంబర్ నెలలో ఢిల్లీ NCR సర్కిల్ మాత్రమే తొలుత ఆరంభించగా.. ఇప్పుడు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్ సర్వీసును అందుబాటులోకి త�
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఢిల్లీలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చేశారు. ఎర్రకోట దగ్గర నిరసన తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడ�
తమ మొబైల్ యాప్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉందని ఎయిర్టెల్ ఒప్పుకుంది. ప్రజల్లోకి వెళ్లిపోయిన తర్వాత ప్రాబ్లమ్ క్లియర్ చేసినప్పటికీ వినియోగదారులు తమ మొబైల్ లో ఉన్న యాప్ గురించి బెంగపెట్టుకుంటున్నారు. భారత్ లో ఉన్న టాప్ 3నెట్వర్క్స్లో ఒకట�
భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్లలో వోవైఫై కాలింగ్ సపోర్ట్ను తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నప్పటికీ భారత్లోకి ఇన్నాళ్లకు వచ్చింది. అసలు ఈ వోవైఫై(VoWi-Fi) అంటే ఏంటి? వోల్ట్కు దీనికి తేడా ఏంటి? ఆండ్రాయిడ్, ఐఓ
డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ ప్లాన్ల ధరలపై 30శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని టెలికం కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత మొబైల్ టారిఫ్ ధరలు మరింత ప్రి�
టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్ టెలికోలు తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి మొబైల్ సర్వీసు రేట్లు పెరగనున్నాయి. టెలికం అతిపెద్ద దిగ్గజం వోడాఫోన్ ఇండియా త్వరలో మొబైల్ సర్వీసు టారిఫ్స్ రేట్లను పెంచనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్