ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన ట
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు పోటీగా ఇండియాలో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సర్వీసుదారుల్లో ఒకటైన ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఆఫర్ ప్రకటించింది.
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న కమర్షియల్ లాంచ్ కాబోతోంది. జియో ఫైబర్ ఎఫెక్ట్తో ఇతర పోటీదారులైన ఎయిర్ టెల్, టాటా స్కై, యాక్ట్ ఫైబర్ సర్వీసుల్లో కలవరం మొదలైంది. జియో ఫైబర్ కౌంటర్గా తమ వినియోగదారులను ఆకర్షించేందుకు �
టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. కనీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణయించింది. గతంలో ఈ
రిలయన్స్ జియోకు ఎయిర్ టెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. జియో ఫైబర్ సర్వీసుకు పోటీగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ సర్వీసు యాక్టివేషన్ ద్వారా యూజర్లకు సెటప్ టాప్ బాక్సుతో పాటు ఉచితంగా టీవీ అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జి�
డేటా సంచలనం రిలయన్స్ జియోకు పోటీగా ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ ఎయిర్ టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.
ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది.
సమ్మర్ వచ్చేసింది. టెలికం ఆపరేటర్లు పోటీపడి తమ కస్టమర్లకు సమ్మర్ ఆఫర్లు అందిస్తున్నారు. చౌకైన ధరకే డేటా ప్లాన్లు అందిస్తూ యూజర్లను తమవైపు తిప్పుకుంటున్న రిలయన్స్ జియో తక్కువ వ్యవధిలోనే మొబైల్ ఇండస్ట్రీని షేక్ చేసింది. జియో పోటీని తట్టుకు�
టెలికం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో నెట్ వర్క్.. దేశంలోనే అతిపెద్ద డేటా నెట్ వర్క్ గా సంచలనం సృష్టిస్తోంది. అతి చౌకైన ధరకే జియో ఫోన్, అన్ లిమిటెడ్ డేటా అందిస్తుండటంతో వినియోగదారులంతా జియో బాట పట్టారు.