Home » Airtel
ఫోన్ కాల్స్ ఇక ఎంత మాత్రం ఫ్రీ కాదు. అవును మీరు వింటున్నది నిజమే. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో.. ఏ నెట్ వర్క్కు ఫోన్ చేస్తున్నారనేది సంబంధం లేదు. కాల్ వెళ్లిందా.. పైసలు కట్టాల్సిందే. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ప్రచారంతో �
భారతి ఎయిర్ టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టెలికం రంగంలో నిలదొక్కుకావాలంటే ఏదో ఒక ఆఫర్ తో ఎప్పుడూ కస్టమర�
రిలయన్స్ తమ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన సమయంలో ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటా అంటూ జియో ఇచ్చిన ఆఫర్లకు మిగతా నెట్ వర్క్ లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్ని ఒత్తిడులు �
రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికం పోటీదారులైన వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ దిగొచ్చాయి. ఔట్ గోయింగ్ కాల్స్ విషయంలో రింగ్ టైమ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ప్రమాణాలు తగినట్టుగా రింగ్ టైం 30-సెకన్లకు పెంచాలని భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా డిమ�
ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన ట
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు పోటీగా ఇండియాలో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సర్వీసుదారుల్లో ఒకటైన ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఆఫర్ ప్రకటించింది.
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న కమర్షియల్ లాంచ్ కాబోతోంది. జియో ఫైబర్ ఎఫెక్ట్తో ఇతర పోటీదారులైన ఎయిర్ టెల్, టాటా స్కై, యాక్ట్ ఫైబర్ సర్వీసుల్లో కలవరం మొదలైంది. జియో ఫైబర్ కౌంటర్గా తమ వినియోగదారులను ఆకర్షించేందుకు �
టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. కనీస ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ మొత్తాన్ని తగ్గించింది. ఆ ధరని రూ.20గా నిర్ణయించింది. గతంలో ఈ
రిలయన్స్ జియోకు ఎయిర్ టెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. జియో ఫైబర్ సర్వీసుకు పోటీగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ సర్వీసు యాక్టివేషన్ ద్వారా యూజర్లకు సెటప్ టాప్ బాక్సుతో పాటు ఉచితంగా టీవీ అందించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జి�