Home » Airtel
డేటా సంచలనం రిలయన్స్ జియోకు పోటీగా ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ ఎయిర్ టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.
ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది.
సమ్మర్ వచ్చేసింది. టెలికం ఆపరేటర్లు పోటీపడి తమ కస్టమర్లకు సమ్మర్ ఆఫర్లు అందిస్తున్నారు. చౌకైన ధరకే డేటా ప్లాన్లు అందిస్తూ యూజర్లను తమవైపు తిప్పుకుంటున్న రిలయన్స్ జియో తక్కువ వ్యవధిలోనే మొబైల్ ఇండస్ట్రీని షేక్ చేసింది. జియో పోటీని తట్టుకు�
టెలికం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో నెట్ వర్క్.. దేశంలోనే అతిపెద్ద డేటా నెట్ వర్క్ గా సంచలనం సృష్టిస్తోంది. అతి చౌకైన ధరకే జియో ఫోన్, అన్ లిమిటెడ్ డేటా అందిస్తుండటంతో వినియోగదారులంతా జియో బాట పట్టారు.
వోడాఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం వోడాఫోన్ మరోసారి టాక్ టైమ్ రీఛార్జ్ ప్యాక్స్ తో ముందుకొచ్చింది. అన్ లిమిటెడ్ ప్యాక్స్ తో యూజర్లను ఆకర్షిస్తున్న పలు నెట్ వర్క్ లు టాక్ టైమ్ బేసిడ్ రీఛార్జ్ లకు స్వస్తి చెప్పేశా
రూ.998, రూ.597 రీఛార్జ్ ప్లాన్స్ రూ.998 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు రూ.597 ప్లాన్ వ్యాలిడిటీ 168 రోజులు ఢిల్లీ : ఎయిర్ టెల్ మరో రెండు బంపర్ ఆఫర్స్ ను ప్రకటించింది. అన్నింటా పోటీ నెలకొన్న క్రమంలో టెలీకాం సంస్థలు రోజు రోజుకు కష్టమర్స్ ను అట్రాక్ట్ చ�
ఢిల్లీ: కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ప్లాన్లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ప్లాన్లకు ధీటుగా ఎయిర్టెల్ సూపర్ ప్లాన్ అనౌన్స్ చేసింది.
ప్రముఖ రిలయన్స్ నెట్ వర్క్ జియో దూకుడుకి ఎయిర్ టెల్ బ్రేక్ వేసింది. రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.
ప్రముఖ దేశీయ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ న్యూ కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్ తో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.