Home » Ajmer
రాజస్థాన్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అజ్మేర్లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది.
ఇలాటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఇటీవల వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.
బాధితురాలికి బాసటగా నిలవాల్సిన సమాజం చేయూత అందించకపోవడంతో ఆమె భవిష్యత్తు అంధకారంలో పడింది. ఆ అభాగ్యురాలు న్యాయం చేయమని అధికారులను ఆశ్రయించింది.
దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాషాయ దళం. గతంతో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది.
కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని, దాన్ని చూస్తే మీకు గర్వంగా లేదా అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.
100 మంది యువతులపై అత్యాచారాలు చేసినవారిని బయటపెట్టిన జర్నలిస్టును హత్య చేసిన దుండుగులు. తండ్రిని చంపినవాళ్లను 31 ఏళ్ల తర్వాత హతమార్చిన కొడుకులు..సినిమాను తలపించే ఈ హత్యలు సంచలనం కలిగించాయి.
రాజస్థాన్, అజ్మేర్ జిల్లాలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుడు ఆమె కుటుంబానికి తెలిసిన పూజారే కావడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధినిని వేధించిన కేసులో రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్ధాన్ లోని అజ్మీర్ కు చెందిన బాధిత విద్యార్ధిని(20) హోం మంత్రిత్వశాఖ వెబ్
మూసి ఉన్న షాపులోకి చొరబడి రూ.2లక్షల నగదు, రూ.3లక్షల మద్యం తీసుకుని ఉడాయించారు ముసుగుదొంగలు. ఈ ఘటన అజ్మీర్ లో జరిగింది. ఆరుగురు వ్యక్తులు ముసుగులతో పాటు తుపాకీ తీసుకుని లిక్కర్ షాపులో చొరబడ్డారు. గ్రిల్ విరగ్గొట్టి లోపలికి వచ్చారు. లోపల ఉన్న �