Home » akhilesh yadav
బీజేపీ, కాంగ్రెస్ కి సమానదూరం పాటించాలని టీఎంసీ, ఎస్పీ నిర్ణయించాయి. ఈ మేరకు పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. వచ్చే వారం మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ�
అఖిలేష్ ఆరోపణలపై సీఎం యోగి స్పందిస్తూ, ప్రయాగ్రాజ్ సంఘటనల వంటి దుశ్చర్యలను తన ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని తెలిపారు. ఏమాత్రం పక్షపాతం లేని పాలసీతో ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థుడు సమాజ్వ�
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. మొత్తం 62మంది సభ్యులతో కూడిన జాబితాతో పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఫోస్టు చేసింది.
1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో �
వాస్తవానికి 2014, 2019 రెండు దఫాలు కేంద్రంలో అఖండ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడానికి యూపీనే ముఖ్య కారణం. 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ, 2019 ఎన్నికల్లో 64 స్థానాలు గెలుచుకుంది. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థా�
కొద్ది రోజుల క్రితమే పార్టీలోని కీలక నేత ఇమ్రాన్ మసూద్ జెండా మార్చారు. ఆయన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఇక తాజాగా పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా గెలిచిన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బార్క్ సైతం మాయావతిపై ప్రశంసలు కురిప
యోగి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ క్రూయిజ్ మీద సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అందులో బార్ ఉందని, ప్రయాణికులకు మద్యం అందిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు అందులో ప్రయాణించిన వారే చెప్పారని
మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అఖిలేష్ యాదవ్ డీజీపీ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ మనీష్ విడుదలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులు అఖిలేష�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి దశ ముగిసిన సంగతి తెలిసిందే. రెండో దశ యాత్ర జనవరి 3 నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా అఖిలేష్ యాదవ్తోపాటు, మాయావతి తదితరులను కాంగ్రెస్ ఆహ్వానించినట్లు �
ఉత్తర ప్రదేశ్లో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్కు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాష్ట్రీయ లోక్దళ్ నేత జయంత్ చౌదురి తదితరులకు కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. అయితే, ఈ యాత్రలో తాము పాల్గొనబోవడం లేదని మాయ�