Home » akhilesh yadav
కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూటమి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.
HDFC Bank Employee : ఫాతిమాకు ఇటీవల బ్యాంకులో అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆ పని ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో టెన్షన్ పెరిగి గుండెపోటు వచ్చి ఉండొచ్చునని తోటి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వెరైటీగా స్పందించారు.
బీజేపీతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని అఖిలేష్ ఆరోపించారు. పొత్తు రాష్ట్ర స్థాయిలో లేదని తెలిసి ఉంటే.. దిగ్విజయ్ సింగ్ వద్దకు ఎస్పీ నేతలను పంపి ఉండేవాడిని కాదని, కాంగ్రెస్ వాళ్లు తమకు ద్రోహం చేస్తారని తెలిసి ఉంటే వాళ్లను నమ్మి ఉండేవాడి�
ఏపీలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు.. వెంటాడుతున్న కేసులతో చంద్రబాబు పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతున్నారని పరిశీలకులు అభిప్రాయం.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు పీడీఏ కి 'ఎస్'ని జోడించి, దానిని 'పీడీఏఎస్'గా చేయాలి. అంటే వెనుకబడిన, దళిత, మైనారిటీ, సాధారణ వర్గం. అఖిలేష్ పీడీఏ ఇప్పుడు ఎన్డీయేలో విలీనమైంది. పీడీఏకు ఎన్డీయే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఎస్పీకి ఏమీ రాదు