బిహార్లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గవర్నర్ను కలిసిన నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కీలక పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బ్రిటిష్ పాలనాకాలంలో ‘ఆంగ్లే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై బిహార్, ఝార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
దేశంలో త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో 'అగ్నిపథ్' పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విషయంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కాలపరి
Akhilesh Yadav : సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరీకే ఛాన్స్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగల నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబాల్ సమాజ్వాదీ పార్టీ తరపున రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు.
జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆమేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలతో..సంప్రదింపులు జరుపుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్..ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు
Akhilesh Yadav : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన పార్టీగా బీజేపీ అవతరించింది.
Akhilesh Yadav : యూపీ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పేదరికంలోను..శిశుమరణాల్లో టాప్-3లో యూపీ..ఇది యోగి పాలన అంటూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు.