Home » akhilesh yadav
2024-లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రగతి భవన్లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు.
బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పాలన చట్టం ఆధారంగా కొనసాగడం లేదు. గన్ చూపించి నడిపిస్తున్నారు. నేను ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నాను. అతిక్, అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంకెళ్లు వేశారు. ఆ సమయంలో జైశ్రీరాం నినాదాలు కూడా చే�
హత్యలు జరుపుకునే సమాజంలో నేర న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటి? అని ప్రశ్నించారు. యూపీలో రూల్ ఆఫ్ లా లేదా రూల్ బై గన్? అని నిలదీశారు.
"పార్లమెంటరీ ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. కాబట్టి దాడులు పెరగొచ్చు. కానీ ఇది కాషాయ పార్టీకి సహాయం చేయదు” అని అన్నారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గంలో ఆమోదించిన రాజకీయ తీర్మానం గురించి అఖిలేష్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఎన్నికల్లో యూపీల�
రాహుల్ గాంధీ కంచు కోట అమేథీ సహా సోనియా స్థానమైన రాయ్ బరేలీలో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రయాణం కాంగ్రెస్తోనే అనుకున్నారు. కానీ ఇరు పార్టీలు హస్తం పార్టీకి షాకిస్తూ.. తమ ఫ్రంటులోకి తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అ