Home » akhilesh yadav
దేశంలో 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని, పలు ప్రయత్నాలు చేస్తున్నారని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. దేశంలో పరిస
ఇక రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అసిమ్ రాజాపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా 34 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి ఈ స్థానం ఎస్పీకి చాలా కీలకం. ఆ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్, ఆయన కుటుంబ�
అధికార బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, తన సోదరుడి కుమారుడు అఖిలేశ్ యాదవ్ ను ‘చోటే నేతాజీ’ అని పిలవాలని ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. అఖిలేశ్ తండ్రి, దివంగత మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ను నేతాజీ అని పిలిచేవారన్న విష�
పార్టీలో కుటుంబంలో అంతర్గత విబేధాలతో ములాయం, శివపాల్ విడిపోయారు. పార్టీ పగ్గాలను అఖిలేష్కు అప్పగించడంతోనే శివపాల్ అలిగి వేరు కుంపటి పెట్టుకున్నారని విమర్శలు బలంగానే వచ్చాయి. 2017 నుంచి ఈ విభేదాలు ఉన్నాయి. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇర�
ఉత్తర ప్రదేశ్, మెయిన్పురి లోక్ సభ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎంపీగా ఉన్న యులాయం సింగ్ యాదవ్ మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది.
బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సీఎం నితీశ్ కుమార్ జోరుమీదున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా..ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయటానికి చర్యలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా నితీశ్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వ�
బిహార్లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గవర్నర్ను కలిసిన నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కీలక పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బ్రిటిష్ పాలనాకాలంలో ‘ఆంగ్లే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై బిహార్, ఝార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
దేశంలో త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో 'అగ్నిపథ్' పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విషయంపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కాలపరి