Home » akhilesh yadav
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో మూడో దశ, పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది...యూపీలో ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం, పంజాబ్ రాష్ట్రంలో 17.77 శాతం ఓటింగ్ నమోదైంది....
మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.
బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కొందరికి రాత్రిళ్ళు నిద్రలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నుద్దేశించి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు
యోగి ఆదిత్యనాథ్ ఎలక్షన్ స్పీచ్ లో భాగంగా అఖిలేశ్ యాదవ్ అతని మిత్రపక్షమైన జయంత్ చౌదరిని తిట్టిపోశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్లలో పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు యూపీ సీఎం.
బీజేపీకి చెందిన ఓ నాయకుడికి అదే విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎంత చేసినా...
భారత ప్రధాని మోదీ పనితీరునచ్చి తాను బీజేపీలో చేరానంటున్నారు అఖిలేశ్ యాదవ్ మరదలు అపర్ణ యాదవ్, తమ్ముడు ప్రతీక్ భార్య అయిన అపర్ణ బీ అవేర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళల సమస్యలపై....
గౌరీ పాండే.. ఏడేళ్ల చిన్నారి.. ఆడుకునే వయస్సులెమ్మని లైట్ తీసుకోవద్దు. తండ్రి రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పుడే నడుం బిగించింది.
UPతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో బీజేపీ నిర్వహించే జనవిశ్వాస్ యాత్రపై అఖిలేష్ యాదవ్ ‘బీజేపీ జనవిశ్వాస్ యాత్రకాదు..యూపీ అంతా క్ష్జమాపణ యాత్ర’ చేయాలని డిమాండ్
ప్రతీరాత్రి శ్రీ కృష్ణుడు sl కలలోకి వచ్చి యూపీలో రామరాజ్యం నెలకొల్పుతానని చెబుతున్నాడని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.