Home » akhilesh yadav
ఆవుపేడతో కొవిడ్ వైరస్ తగ్గుతుందా... ఇది చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అంటున్నారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఆవు పేడ. గో మూత్రంతో కలిపి ఒంటికి పూసుకున్న వ్యక్తుల వీడియోపై ఇలా స్పందించారు.
no alliance with larger parties akhilesh yadav : ఎన్నికల్లో ఇకపై పొత్తులకు పోమంటూ యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో రెండేళ్ల తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు తేల్�
ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన�
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ చర్చకు విపక్షాలు సై అంటున్నాయి. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు బీఎస్పీ సుప్రిమో మాయావతి, సమాజ్ వాదీ పార్టీ చీప్ అఖిలేష్ య�
ఉన్నావ్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సమాజ్ వాది పార్టీ నేతలతో కలిసి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లక్నోలోని అసెంబ్లీ గేటు ముందు ధర్నాకి దిగారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించార�
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ సంచలన నిర్ణయాలను దూకుడుగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తమ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లా, యూత్వింగ్ విభాగాలు, ఇతర అనుబంధ సంస్థలు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు �
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు కదిలివస్తున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. ఇప్పటికే ప్రచారంలో పాల్గొనగా… దేవెగౌడ, మమతా బెనర్జీ సహా 10మంది నేతలు చంద్రబాబుకు అండగా ప్రచారం
ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్ గఢ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం
మహాకూటమిలో కాంగ్రెస్ కూడా ఉందని, కాంగ్రెస్కు రెండు సీట్లు కేటాయించమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు వ్�