Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వా�
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�