-
Home » amaravathi capital
amaravathi capital
ఉత్పత్తి రంగం అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం.. చాలా పెద్ద సంస్థలు ఏపీకి వస్తున్నాయి : మంత్రి నారా లోకేశ్
November 7, 2024 / 12:33 PM ISTసింగపూర్ మోడల్, చైనా మోడల్ అని మాట్లాడుకున్నట్లే.. ఇండియా మోడల్ గురించి ప్రపంచం మాట్లాడాలి. అందులో ఆంధ్రప్రదేశ్, అమరావతి కీలక పాత్ర పోషించాలనేది ..
Minister Botsa Satyanarayana: అమరావతికి వ్యతిరేకం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నాం..
September 25, 2022 / 03:38 PM ISTరాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
AP Govrnament: ప్లాట్ కావాలా.. డబ్బులు కావాలా? తేల్చుకోండి..
July 3, 2022 / 12:41 PM ISTఏపీలోని గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో ‘హ్యాపీ నెస్ట్’ పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు నిర్ణయించింది. 15ఎకరాల్లో 12టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు…
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రైతులకు ఊరట..
June 29, 2022 / 10:24 AM ISTగత ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్డీఏ…
Amaravathi JAC: కేంద్ర మంత్రులు,రాజకీయ ప్రముఖులను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు
April 6, 2022 / 07:13 AM ISTబిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, మహిళా రైతులు..పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులను కలిసి రాజధాని కోసం మద్దతు కోరారు
అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం : సీఎం జగన్
February 5, 2020 / 08:44 AM ISTనవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
అమరావతి కోసం రాజీనామా చేస్తారా మంత్రి కొడాలి నాని సవాల్
January 20, 2020 / 11:16 AM ISTఅమరావతే రాజధాని కావాలని ప్రజలు కోరుతున్నట్లు చెబుతున్న టీడీపీ సభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని స్ట్రాంగ్గా…
జగన్కు 150మంది బినామీలు ఉన్నారు: లోకేశ్
January 20, 2020 / 05:42 AM ISTఅమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ…