Home » amaravathi capital
సింగపూర్ మోడల్, చైనా మోడల్ అని మాట్లాడుకున్నట్లే.. ఇండియా మోడల్ గురించి ప్రపంచం మాట్లాడాలి. అందులో ఆంధ్రప్రదేశ్, అమరావతి కీలక పాత్ర పోషించాలనేది ..
రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో ‘హ్యాపీ నెస్ట్’ పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్లు నిర్మించేందుకు నిర్ణయించింది. 15ఎకరాల్లో 12టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చే�
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్డీఏ మంజూరు చేసింది. అయితే ఈ ఏడాది కూడా వివాదాలు, విచారణలో
బిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, మహిళా రైతులు..పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులను కలిసి రాజధాని కోసం మద్దతు కోరారు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
అమరావతే రాజధాని కావాలని ప్రజలు కోరుతున్నట్లు చెబుతున్న టీడీపీ సభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని స్ట్రాంగ్గా నమ్మితే..బాబుతో సహా టీడ�
అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాద�