Home » Amaravathi
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, పారిపోయి చంద్రబాబు రాష్ట్రానికొచ్చారని మంత్రి కన్నబాబు విమర్శించారు.
ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తసరాల సమయం కొనసాగుతుంది. అధికార, విపక్షాల సభ్యులు మాట్లాడుతున్నారు. విద్యుత్ ఒప్పందాలపై సభలో చర్చ జరుగుతోంది. పీపీఏల్లో అవినీతి జరిగిందంటూ కమిటీ వేసిన ప్రభుత్వం ఏ సాధించిందని టీడీ�
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రకటనల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రచురించాలని నిర్ణయించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి మాఫియా వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.
ఏపీ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచినట్లు సీఎం జగన్ తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్ అనడం సరికాదన్నారు.