Amaravathi

    ’మోడీవి మాటలేకాని…చేతలు కావు’ : సీఎం చంద్రబాబు

    February 24, 2019 / 08:38 AM IST

    అమరావతి : కేంద్రం ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం మనపై సీబీఐ దాడులు చేయిస్తోందన్నారు. దేశంలోని అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మోడీవి మాటలేకాని…చేతలు కావు అని ఏద్దేవా చేశారు. కేంద

    వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు : సీఎం  చంద్రబాబు

    February 20, 2019 / 03:48 AM IST

    అమరావతి : హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. అమరావతిలో ఫిబ్రవరి 20 బుధవారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహి

    పరువు హత్య : కూతురి ప్రాణం తీసిన తండ్రి

    February 5, 2019 / 06:59 AM IST

    తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. కూతుర్ని దారుణంగా హత్య చేసిన తండ్రి. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం కొత్తపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.  కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకా రెడ్డి కూతురు వైష్ణవి(20) ఒంగోలులో�

    చంద్రబాబుకు కోపం వచ్చింది: బీజేపీ ఎమ్మెల్యేపై ఫైర్

    February 1, 2019 / 11:28 AM IST

    టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ : ఎంపీలకు బాబు దిశా..నిర్దేశం

    January 26, 2019 / 08:54 AM IST

    విజయవాడ : రిపబ్లిక్ డే రోజున టీడీపీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశా..నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని..కేంద్రం ఏపీపై వివక్ష కొనసాగిస్తోందని..దీనిని ఎండగట్టాలని సూచించారు. జనవరి 26వ తేదీన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జర�

    కృష్ణాజిల్లాలో మరో అమరావతి నిర్మిస్తా: రైతులు సహకరించాలి

    January 12, 2019 / 01:27 PM IST

    ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్ లో మరో అధ్బుత కట్టడానికి నేడు శంకుస్ధాపన జరిగింది.  విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుండి గుంటూరు జిల్లాలోని ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు పవిత్ర సంగమం వద్ద నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికి సీఎం చంద్రబాబు నాయు

    అమరావతి.. కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జిగా నామకరణం

    January 12, 2019 / 07:31 AM IST

    ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని శనివారం ఉదయం అమరావతి ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండు కీలకమైన ప్రాజెక్టులకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు.

10TV Telugu News