Home » Amaravathi
అమరావతి : జనసేన, వామపక్షాల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటికీ ఐదుసార్లు సమావేశమైనా సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. బెజవాడ పశ్చిమ సీటుపై వామపక్షాలు, జనసేన పట్టువీడటం లేదు. పంతానికి పోవడంతో పొత్తులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరుపా�
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు మైండ్ గేమ్ అడుతున్నాయి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది.
బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ విజయవాడ అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 08వ తేదీ శుక్రవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. కౌశల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చారు. సమావేశంలో ఏం చర్చ�
అమరావతి : ఓట్ల తొలగింపు, ఫారం 7 దుర్వినియోగంపై ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. ఈ కేసుల విచారణ కోసం మరోసిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేశారు. మార్చి 6 బుధవారం వరకు ఓట్ల తొలగింపుపై ఏపీ రాష్ట
తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజధాని అమరావతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజులు అధికార, విపక్షాలు మాటలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు దుమరాన్ని రేపుతున్నాయి. ఇవే ఇపుడు అధికార పార్టీకి వరంలా మారాయి
అమరావతి : ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చాడు. మమ్మల్ని విమర్శించే హక్కు మోడీకి లేదన్నారు. సరిహద్దులో యుద్ధం జరుగుతుంటే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తనను విమర్శించడానికే మోడీ విశాఖకు వచ్చారని పేర్కొన్నారు. పాక్ తో యుద్ధ�
అమరావతి : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఫిబ్రవరి 27 బుధవారం జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ మేరకు జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచితోపాటు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర�