Home » Amaravathi
అమరావతి : ఈసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని, టీడీపీ
ఏపీలో ఈసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నోట్ ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో పాటు ఇతర సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. ఈవీఎంలు మొరాయించినా పోలింగ్ ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్ప�
ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు.
అమరావతిలో ఇటుక కూడా పడలేదన్న జగన్ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు శివాజీ ‘నిజం’ పేరుతో స్పందించారు.. అమరావతి బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని చెప్పిన శివాజీ అమరావతిలో పర్యటించి అక్కడ షూట్ చేసిన వీడియోలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు.
అమరావతి : చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లు ఒకే రోజున మ్యానిఫెస్టోలను రిలీజ్ చేయబోతున్నాయి.
హైదరాబాద్ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 శుక్రవారం జీవో నంబర్ 750 జారీ చేసింది. ఈసీ ఆదేశాలప
బీసీల పార్టీగా ముద్ర పడిన టీడీపీ.. మరోసారి వారిపై తన ప్రేమను చాటుకుంది.