Amaravathi

    రాజధాని మారిస్తే మోడీని కలుస్తా : పవన్ వార్నింగ్

    August 30, 2019 / 09:27 AM IST

    ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధాని మారుస్తారని అనుకోవడం లేదని అన్నారు.

    స్కూల్స్, హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి : సీఎం జగన్

    August 29, 2019 / 12:21 PM IST

    గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. అధికారులు ఎ‍ప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిం‍చారు. ఈమేరకు అధికారులకు కీలక ఆ�

    జగన్ శుభవార్త : వారందరికీ రూ.10వేలు

    August 27, 2019 / 10:13 AM IST

    సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి, మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అమరావతిలో సమీక్ష నిర్వహించారు.

    సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు పంపిణీ

    August 27, 2019 / 09:43 AM IST

    సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అగ్రిగోల్డ్, రైతు భరోసాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

    సీఎస్‌ నివేదికపై స్పందించని ఈసీ: ఏపీ కేబినేట్ భేటిపై రాని క్లారిటీ

    May 12, 2019 / 03:38 PM IST

    ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. కేబినెట్ సమావేశం నిర్వహించుకొనేందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికపై ఇంతవరకు సమాధానం రాలేదు. రేపటి వరకు మాత్రమే సమయం ఉండట�

    మే 14 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

    May 10, 2019 / 03:13 PM IST

    ఏపీలో మే 14 నుంచి మే 22 ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ తెలిపారు. ఈ పరీక్షలకు 4 లక్షల 24 వేల 5 వందల మంది విద్యార్థులు హాజరవ్వనున్నట్లు వెల్లడించారు. ఇంప్రూవ్ మెంట్ కోసం

    ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎంసెట్ : పెరిగిన విద్యార్థుల హాజరు శాతం

    April 24, 2019 / 03:09 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం 94.80 శాతం, మెడిసిన్ 94.16 శాతం విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. బుధవారం (ఏప్రిల్ 24, 2019)న అధికారులు ఇంజనీరింగ్ విభాగానికి ప్రాథమిక ‘కీ’ వి�

    ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు

    April 22, 2019 / 11:41 AM IST

    ఏబీ వెంకటేశ్వర్ రావు కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఏబీ వెంకటేశ్వరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.  Also Read : ఆశ్చర్యపరిచిన ప్రియాంక

    ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధం

    April 20, 2019 / 01:46 AM IST

    ఏపీ ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 20 శనివారం నుంచి ఏప్రిల్ 24 వరకు జరుగనుంది. ఏపీతోపాటు హైదరాబాద్‌లోనూ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, వ్యవసాయ- అగ్రికల్చర్‌ విభాగంలో 86�

    ఎన్నికలు ముగిసినా ఏపీలో ఆగని ఘర్షణలు

    April 12, 2019 / 01:35 PM IST

    దాడులు..ప్రతిదాడులు, గొడవలు.. ధర్నాలు.. ఎన్నికలు ముగిసినా ఏపీలో ఘర్షణలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఓటింగ్‌కు సంబంధించి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గిరాజుకుంటూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సంఘటన జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

10TV Telugu News