Home » Amaravathi
ఏపీ రాజధాని నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్ బోర్డుల్లో రిజర్వేషన్లను అమలు చేయనుంది.
ఏపీ రాష్ట్ర శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణ నిమమితులయ్యారు.
జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావును నియమించింది. జ్యుడిషియల్ కమిటీ కోసం జస్టిస్ శివశంకరరావు పేరును హైకోర్టు తాత్కాలిక ప్రధా�
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
మహిళా, శిశు సంక్షేమం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం (సెప్టెంబర్ 9, 2019) మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో అధికారుల�
ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. వైసీపీపై పవన్ చేస్తున్న విమర్శలను ట్విటర్ వేదికగా ఆయన ఖండించారు.
ఏపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందజేయనుంది. కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి నుంచి రాజధాని తరలిస్తామనడం దారుణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కులం రంగు పులిమి రాజధాని తరలింపు తప్పని అభిప్రాయపడ్డారు.