Amaravathi

    ఏపీ కేబినెట్‌ భేటీ : ఇసుక పాలసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

    October 30, 2019 / 05:23 AM IST

    ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్‌ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    ఇసుక తవ్వకాలు, పంపిణీపై సీఎం జగన్ సమీక్ష 

    October 29, 2019 / 12:19 PM IST

    ఏపీలో ఇసుక కొరతపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

    మళ్లీ మొదలు : అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ

    October 28, 2019 / 03:59 PM IST

    ఏపీ రాజధాని అమరావతి పైనా, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై  ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కోరింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, వాటి అమలు తీరు, రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనల

    ఏపీ బిజినెస్ రూల్స్ లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు

    October 25, 2019 / 01:48 PM IST

    ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు, ఆదేశాలు అమలు విషయంలో జాప్యం కావడంపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. ఏపీ బిజినెస్ రూల్స్ 2018 లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటాం : మంత్రి పేర్నినాని

    October 25, 2019 / 11:47 AM IST

    ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని మంత్రి పేర్నినాని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని చెప్పారు.

    నిరుద్యోగులకు సూపర్, డూపర్ స్కీం ప్రకటించిన సీఎం జగన్

    October 25, 2019 / 09:15 AM IST

    రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ ఉంటుందన్నారు.

    APPSC నోటిఫికేషన్లలో మార్పులు

    October 22, 2019 / 01:30 PM IST

    ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో మార్పు చేశారు. ఏపీపీఎస్సీ 2018-19లో విడుదల చేసిన 18 రిక్రూట్ మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ లో మార్పులు చేసింది.

    జనసేన ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

    October 22, 2019 / 10:50 AM IST

    తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైసీపీ కో ఆర్�

    మార్గదర్శకాలు ఇవే : యువత కోసం వైఎస్ఆర్ ఆదర్శ పథకం

    October 22, 2019 / 10:26 AM IST

    వైఎస్సార్ ఆదర్శ పథకం మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా 6 వేల వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వాహనాలను అందజేయనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి నేత�

    అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త : రూ.264 కోట్లు విడుదల

    October 19, 2019 / 03:58 AM IST

    ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

10TV Telugu News