Home » Amaravathi
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
సీఎం జగన్ తో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్ లో తాను మాట్లాడిన సందర్భం వేరన్నారు కృష్ణంరాజు.
సుజనా చౌదరి వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్లు ఇచ్చింది. బీజేపీతో టచ్ లో ఉన్న ఎంపీల పేర్లు బయటపెట్టాలని సుజనాకు సవాల్ విపిరారు.
మద్యపాన నిషేధంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు.
కనెక్ట్ టు ఆంధ్రా వెబ్సైట్ పోర్టల్ను ఏసీ సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం (నవంబర్ 8, 2019) అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. సీఎం జగన్ ఛైర్మన్గా, సీఎస్ వైస్ చైర్మన్గా కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్�
విద్యాసంస్థలకు మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఈమేరకు ఆయన (శుక్రవారం నవంబర్ 8, 2019) మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలకు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామన్నారు. వ
ఏపీ అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కమిటీలను ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స�
ఇసుక సరఫరా పెంపుపై సీఎం జగన్ సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించారు.
ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం భోదించనున్నారు. ఇంగ్లీష్ మీడియానికి మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియాన్ని తప్పించింది.