Home » Amaravathi
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.
రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.
రాజధాని అమరావతిని చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతిని బ్యాంక్ ఎకౌంట్ లాగా..పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అమరావతిని గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని పరిశీలించేందుకు పర్యటన �
ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఆ జీవోలో తప్పు ఏముందని ప్రశ్నించింది.
సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక �
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.