Home » amaravati
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి నన్ను కాదు.. చంద్రబాబు, జగన్ ని అడగండి అని అన్నారు. వైసీపీకి చెందిన 22మంది ఎంపీలను నిలదీయండి అని అన్నారు. ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అన్న జగన్.. ఇప్పుడు �
టీడీపీ, వైసీపీతో పొత్తులు, సంబంధాలపై బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్ ధర్ స్పష్టం
రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని
ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్ కల్యాణ్ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్
రాష్టం విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్కు స్థానం లేకుండా పోయింది. విభజన పాపం అంతా కాంగ్రెస్దే అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఎన్నికలను ఎదుర్కొంది. కానీ ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని అసాధారణ ప�
మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు
రాజధాని రణరంగం అవుతుంటే.. నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత
ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయ�
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. రాజధాని రగడపై స్పందించారు. ఏపీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. ఏ జిల్లాలో సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే జగన్ వెన్నుపోటు పొడిచారని