Home » amaravati
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ
రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు..
రాజధాని మార్పుపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అని నినదిస్తున్నారు. అమరావతినే
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేత, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకి పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలె పడితే జాలి వస్తుందనే విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు
అమరావతి ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు.
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజధాని కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయం తీసుకుంది.
ఓ వైపు టెన్షన్ వాతావరణం, అయినా వెనక్కి తగ్గని పట్టుదలల మధ్య అమరావతి రాజధాని రైతుల నిరసనలు కొనసాగించారు. పోలీసులు విధించిన 144 సెక్షన్ను కూడా లెక్క చేయకుండా తుళ్లూరులో మహాధర్నాలు, మందడంలో కవాతులతో తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. అమరావ�