Home » amaravati
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టు చేసిన మహిళలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపుతోంది. చీకటి పడినా..�
తనను కలిసేందుకు వచ్చే వారిని అడ్డుకుంటున్నారు..నేను దేశ ద్రోహినా ? ఎవరైనా మీ రాజధాని ఏదని అడిగితే ఏం చెప్పాలి ? అమరావతి పేరు చెప్పాలా ? లేక పిచ్చి తుగ్లక్ పేరు చెప్పాలా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి �
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని…. రాజధానిని తరలించవద్దంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని అమరావ�
మా ఊళ్లో మా గ్రామ దేవతకు పూజలు చేసుకునే హక్కు కూడా మాకు లేదా? తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు సడెన్ గా ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటీ? అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మందడంలోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవా�
మా గ్రామ దేవతకు నైవేద్యం పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలోని మహిళలు. మందడం గ్రామ దేవత ‘పోల�
చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధానిపై రాద్దాంతం చేస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని మంత్రి హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే
విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ప్రభుత్వం.. వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్ శాఖను విశాఖకు తరలించబోతోంది. సెక్రటేరియట్, సీఎం
బాబు..దమ్ము..ధైర్యం ఉందా ? ఉంటే రోడ్డుపైకి రా…తాము టచ్ చేయాలని అనుకుంటే..లింగమనేని గెస్ట్ హౌస్లో ఒక్క గంట సేపు కూడా ఉండవు..రైతుల ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు.. బాబు, లోకేష్ స్క్రిప్ట్ ప్రకారం కళా వెంకట్ రావు, ఇతర నేతలు మాట్లాడుతున్నారు.. బ�
రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ దారిలో ఎందుకు వచ్చారు ? తొడ ఎందుకు కొట్టారు ? గొడవలు జరుగుతాయని రైతులు దండం పెట్టి చెబుతున్నా ఎందుకు వెళ్లారు ? ఎందుకు రెచ్చగొట్టారని టీడీపీ ఎమ్మెల్స�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్, కేసీఆర్ చర్చించే