Home » amaravati
ఏపీ రాజధాని విభజనపై జగన్ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్ ప్రకారం విశాఖలో రాజ్భవన్, సీఎం కార్యాలయం,
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. కమిటీ
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(BCG) నివేదిక సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(జనవరి 03,2020) మధ్యాహ్నం 3 గంటలకు బీసీజీ ప్రతినిధులు
అమరావతి ప్రాంత గ్రామాల్లో సకల జనుల సమ్మెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మందడంలో ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఏఎస్సీ చక్రవర్తి మాట్లాడుతూ..మహిళలపై తాము దాడి
టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. దీంట్లో భాగంగా మందడంలో మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటి 17 రోజులుగా మహిళలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న మహిళల్ని అడ్డుకున్నారు. దీంతో మ�
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం, జనవరి3న సీఎం జగన్ కు నివేదిక సమర్పించబోతోంది. ఇందులో రాజధాని నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంట�
రాజధాని గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు