Home » amaravati
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో వద్దు వద్దు అని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని..
జనసేనాని పవన్ కళ్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,
రాజధాని రైతులు, ప్రజలకు అండగా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల
ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు