Home » amaravati
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు
రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత... కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా... హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు
ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేందుకు విశాఖ రెడీ అవుతోంది. రెండు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్కు సాగరతీరం వేదిక కానుంది. ఆర్కే బీచ్తో పాటు… వైఎస్సార్ సెంట్రల్ పార్క్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళలు ప్రతిబింబించేలా… ఉత్త�
సీఎం జగన్ ప్రాణానికి..భద్రతకు ముప్పు వచ్చిన విధంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గాయంపై కారం చల్లి పైశాచిక ఆనందం పొందుతారా ? ఎప్పుడు బయటకు రాని మహిళలు..ఈ రోజు రోడ్లపైకి వచ్చే విధంగా చేసి
అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. 2014 సెప్టెంబర్ 04 అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు బాబు. వీడియోలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అనం�
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ కేబినెట్ భేటీ కానుంది. ఈ క్రమంలో కేబినెట్ తీసుకునే నిర్ణయం ఏమిటీ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా? లేదా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపైనే కొనసాగుతారా? లేదా అమరావతి ప్రాంత రైతులకు భరోసా కల్పించేలా కేబినెట్
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని
రాజధాని మార్పుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు.