Home » amaravati
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తప్ప రాజధానిపై ప్రభుత్వం దిగిరాదని టీడీపీ అంటోంది. రాజధాని కోసం రాజీనామాలు చేస్తే.. టీడీపీ పోటీ చేయబోదని కూడా స్పష్టం చేసింది. ల్యాండ్
రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రైతులు చేస్తున్న ఆందోళన ఉద్యమం అంతా బోగస్ అనీ..వారి ఆందోళనల్ని పట్టించుకోవాల్సి పనిలేదని అన్నారు. అమరావతి గ్రామాల్లో చేస్తున్న ఉద్యమం అంతా నాట
రాజధాని రైతులకు అన్యాయం జరగదని, తమకు న్యాయం జరగాలని వారు ఆందోళన చేయడం సబబేనని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. రాజధాని తరలింపుపై అమరావతి రైతుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో… ఈ అంశంపై ఇంకా స్పష్టత రాలేదని చెప
రైతుల ఆందోళనలతో ఏపీ రాజధాని ప్రాంతం రగులుతోంది. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఏడోరోజు అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు కృష్ణాయపాలెం, తాడికొండ మండలం మోతడకలో…
మూడు రాజధానులు అంశంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించట్లేదంటూ ఆ ప్రాంత రైతు కుటుంబాల్లోని మహిళలు పోలీస్ స్టేషన్లో మి�
రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలు..ఆందోళనలు చేసేవారంతా రైతులు కాదనీ..రాజధాని అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు కొట్టేసినవారే ధర్నాలు చేస్తున్నారనీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడ�
రాజధాని కోసం అమరావతి గ్రామాల్లో ఆందోళనలు మిన్నంటాయి. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం (ఆరో రోజు) రాజధాని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ద�
రాజధాని అమరావతి ప్రాంత రైతులు మూడు రాజధానులను నిరసిస్తూ వినూత్న నిరసనలకు దిగారు. ఆరవరోజున రైతులు నిరసనలో భాగంగా..ఓ రైతు సంగం గుండూ గీయించుకుని..మీసం కూడా సగం గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మరో రైతు మొక్కలను శరీరానికి కట్టుకుని ఇదీ మా దుస్�
ఏపీలో మూడు రాజధానుల విషయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి అనటంపై అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. మెగాస్టార్ కు రైతులతో పాటు వారికి మద్ధతుగా నిలిచిన విద్యార్ధులు కూడా కౌంటరిచ్చారు. చిరంజీవిగారూ..రైతు సమస్యలపై సిని�
ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన చోటే మా సమాధులు కట్టండి అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించటం..సీఎన్ రావు కమిటికి దానికి సంబంధించని రిపోర్ట్ కూడా ఇవ్వటంతో అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆగ్రహ�