Home » amaravati
ఏపీ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి 3 రాజధానులు రావొచ్చేమో అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ తర్వాత కేపిటల్ అంశంపై రోజుకో
ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో అంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సభలో టేబుళ్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు మూడు రాజధానులపై భిన్నాభిప్రా
ఏపీ రాజధాని అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఒక రాజధాని ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని అంశంపై ప్రభుత్వం
మా బాధలు అర్థం చేసుకున్న నాయకుడొచ్చాడని నమ్మాము..నీకు పాలాభిషేకం చేస్తే..మా నోట్లో మట్టి కొడతావా సీఎం జగన్ బాబూ అంటే వాపోతున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలు. మహిళల ఓట్లతో సీఎం అయి ఇప్పుడు వారిని ఆవేదనకు గురిచేయటం సరైందికాదంటున్నార�
మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని రైతులు రగిలిపోతున్నారు. గొల్లపూడిలో రైతులకు అండగా టీడీపీ నేత దేవినేని రోడ్డుపై బైఠాయించారు. మూడు పంటలు పండుతాయి..రాజధానికి ఎందుకు ఇచ్చాం..తమ భవిష్యత్ బాగుండాలని ఇచ్చాం..మూడు రాజధానులు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వ�
ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి(లెజిస్లేచర్), విశాఖ(ఎగ్జిక్యూటివ్), కర్నూలులో(జ్యుడీషియల్) కేపిటల్స్
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్త
ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్�
మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ కామెంట్స్పై తెగ చర్చ జరుగుతోంది. ఏపీలో 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. దీని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తోంది. ప్రతి పనికి అమరావతికి రావ
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.