Home » amaravati
అమరావతి పర్యటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. అమరావతి పర్యటన వెనుక కారణాలు వెల్లడించారు. వైసీపీ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్రిక్తమైన పరిస్థితుల మధ్య పర్యటన జరుగుతుంది. రెండు వర్గాలుగా విడిపోయిన రైతుల నుంచి కొన్ని యాంటీ ప్లెక్సీలు దర్శనమిచ్చాయి. పోటాపోటీగా ‘చంద్రబాబు గో బ్యాక్’ �
మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు...
ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస�
రాజధాని అమరావతి నిర్మాణంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించేందుకు నోటీసు కూడా ఇచ్చారు. జీరో అవర్ నోటీసును
‘తాను చేసిన ప్రణాళిక వల్ల హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి అయ్యింది..ఇలా చేయడం ఆత్మకు తృప్తి కలుగుతుంది..ఐటీ కాలేజీల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయి..వైసీపీ చేస్తున్న తప్పుడు పనుల వల్ల యువతకు నష్టం కలుగుతుంది’ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోస�
ఏపీ రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం(నవంబర్ 11,2019) రాష్ట్ర
ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదా? అమరావతి కేపిటల్ సిటీ కాదా? ఇండియా కొత్త మ్యాప్లో కేంద్రప్రభుత్వం ఏపీ రాజధాని పేరును ప్రస్తావించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్ని చూపించినా… అమరావతి మాత్రం మిస్ కావడం జన�
ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్ అయింది. రాజధానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో సౌకర్యాలపై సర్కార్ వైఖరేంటో చెప్పాలని నిలదీసింది. స్విస్
టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా అని చంద్రబాబుని నిలదీశారు.