Home » amaravati
ఏపీ రాజధాని నిర్మాణంపై సందేహాలు ముసురుకున్న వేళ... జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై... ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,
ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి
చంద్రబాబు మీద, ఓ కులం మీద కోపంతో జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంగళగిరి
ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి
ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని టూర్ కొనసాగుతోంది. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రైతులతో ఆయన సమావేశం కానున్నారు. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం అమరావతికి పవన్ చేరుకున్న సంగతి తెలిసిందే. శనివారం మంగళగిరిలోన�
రెండ్రోజుల పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి మంగళగిరి పాత బస్టాండ్కు చేరుకున్నారు. స్థానికులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమ
రాజధాని ప్రాంత గ్రామాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్ను కలిశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. రైతులను కలిసి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనార�