amaravati

    రాజధానిని తరలిస్తారా : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

    September 14, 2019 / 02:07 AM IST

    ఏపీ రాజధాని నిర్మాణంపై సందేహాలు ముసురుకున్న వేళ... జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై... ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో

    వరల్డ్ ఛాంపియన్ సింధుని సత్కరించిన సీఎం జగన్

    September 13, 2019 / 06:38 AM IST

    ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,

    రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు : మరో బాంబు పేల్చిన మంత్రి

    September 8, 2019 / 03:49 AM IST

    ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి

    పవన్ ఎలాంటి లబ్ది కోసం రాజధానికి వచ్చారు

    September 1, 2019 / 10:37 AM IST

    చంద్రబాబు మీద, ఓ కులం మీద కోపంతో జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంగళగిరి

    కొత్త డిమాండ్ : ఏపీ రాజధానిగా విశాఖ

    September 1, 2019 / 10:02 AM IST

    ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి

    బొత్స సీఎం కావాలనుకుంటున్నారు : ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు వైసీపీ ఓడిపోవచ్చు

    August 31, 2019 / 01:01 PM IST

    ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు.

    కొనసాగుతున్న పవన్ టూర్ : అమరావతిని రాజధానిగా ఉంచుతారా

    August 31, 2019 / 01:22 AM IST

    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని టూర్ కొనసాగుతోంది. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రైతులతో ఆయన సమావేశం కానున్నారు. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం అమరావతికి పవన్ చేరుకున్న సంగతి తెలిసిందే. శనివారం మంగళగిరిలోన�

    పవన్ కళ్యాణ్‌కు అభిమాని చెప్పులు గిఫ్ట్‌

    August 30, 2019 / 07:54 AM IST

    రెండ్రోజుల పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి మంగళగిరి పాత బస్టాండ్‌కు చేరుకున్నారు. స్థానికులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమ

    అండగా ఉంటా : రాజధాని ప్రాంతాల్లో పవన్ పర్యటన

    August 30, 2019 / 01:23 AM IST

    రాజధాని ప్రాంత గ్రామాల్లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్‌ను కలిశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. రైతులను కలిసి

    రాజధాని నిర్మాణాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

    August 29, 2019 / 02:27 PM IST

    రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో  రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనార�

10TV Telugu News