Home » amaravati
ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ్య ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నూలుని రాజధానిగా
ప్రకాశం జిల్లా దోనకొండ రాజధాని అవుతుందన్న ప్రచారంతో అక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. వ్యాపారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు భూములు కొనేందుకు ఎగబడుతున్నారు. దోనకొండకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఎకరా 60 లక్షలు పలుకుతోంది. రోజుకు 10, 20 ఉండే రిజిస్�
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ
అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 31, 31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజధాని అమరావతి తరలింపుపై విభిన్న వార్తలు వస్తున్న కారణంగా.. రాజధాని నిర్మాణా�
కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా,
ఏపీ రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుందనే వార్తలు చర్చకు దారితీశాయి. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పుపై అనుమానాలను పెంచాయి. రాజధాని మార్పు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి
ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్
రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్�
ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మోడీ మాటల ప్రధానియే తప్ప చేతల ప్రధాని కాదని విమర్శించారు. ఏపీ విభజనపై మోడీ రోజుకో మాట మారుస్తున్నారని… నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. ఏపీ, తెలం�