amaravati

    కర్నూలులో ఎకరా స్థలం కూడా లేదు : ఫ్యాక్షనిస్టులు అధికారంలో ఉంటే ప్రజాసేవ చెయ్యలేరు

    August 26, 2019 / 09:15 AM IST

    ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ్య ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నూలుని రాజధానిగా

    దోనకొండ రాజధాని ? : ఎకరా రూ. 60 లక్షలు!

    August 26, 2019 / 01:17 AM IST

    ప్రకాశం జిల్లా దోనకొండ రాజధాని అవుతుందన్న ప్రచారంతో అక్కడి భూములకు డిమాండ్‌ పెరిగింది. వ్యాపారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు భూములు కొనేందుకు ఎగబడుతున్నారు. దోనకొండకు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఎకరా 60 లక్షలు పలుకుతోంది. రోజుకు 10, 20 ఉండే రిజిస్�

    ఏపీలో 4 రాజధానులు…సీఎం జగన్ చెప్పారంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

    August 25, 2019 / 11:59 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ

    అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన

    August 24, 2019 / 10:46 AM IST

    అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 31, 31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజధాని అమరావతి తరలింపుపై  విభిన్న వార్తలు వస్తున్న కారణంగా.. రాజధాని నిర్మాణా�

    వరదలు జగన్ ప్రభుత్వం కుట్ర : నా ఇంటిని, రాజధానిని ముంచడానికే

    August 23, 2019 / 08:28 AM IST

    కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా,

    రాజధాని అమరావతే : సీఎం జగన్ ఆ రోజే చెప్పారట

    August 23, 2019 / 06:35 AM IST

    ఏపీ రాజధానిని జగన్ ప్రభుత్వం తరలిస్తుందనే వార్తలు చర్చకు దారితీశాయి. రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్పుపై అనుమానాలను పెంచాయి. రాజధాని మార్పు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి

    సీఎం జగన్ సంచలన నిర్ణయం : రాజధానిపై రెఫరెండం

    August 23, 2019 / 04:33 AM IST

    ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్

    రాజధానిపై మంత్రి కొడాలి కీలక వ్యాఖ్యలు…టీడీపీ నేతల ఉద్యమాలు కూడా ఆపలేవు

    August 22, 2019 / 03:02 PM IST

    రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్�

    ఈ ట్విస్ట్ ఏంటీ : చంద్రబాబుతో డీఎంకే కీలక నేత భేటీ

    May 14, 2019 / 09:54 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న  తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది. 

    మోడీ మాటల ప్రధానియే తప్ప చేతల ప్రధాని కాదు : చంద్రబాబు

    May 5, 2019 / 08:19 AM IST

    ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మోడీ మాటల ప్రధానియే తప్ప చేతల ప్రధాని కాదని విమర్శించారు. ఏపీ విభజనపై మోడీ రోజుకో మాట మారుస్తున్నారని… నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ మాట్లాడారని గుర్తు చేశారు. ఏపీ, తెలం�

10TV Telugu News