Home » amaravati
అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్
అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబసమేతంగా చంద్రబాబు
ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పొన్నూరు రోడ్ షోలో జగన్ కు సవాల్ విసిరారు. రాజధానిని మార్చే దమ్ముందా? అని అడిగారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడ�
అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా,
ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి
తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్ ఎక్కడ్నుంచి
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్, భారతి దంపత
అమరావతి: ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు మంత్రి వర్గం ఆమోద
ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేసేందుకు ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం మంత్రి వర్గం భేటీ కాబోతుంది. రైతుల ప్రయోజనాలు, అగ్రిగోల్డ్ పరిహార�