amaravati

    టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి పడుతోంది : ఈసీకి చంద్రబాబు లేఖ

    April 11, 2019 / 04:58 AM IST

    అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్

    ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు

    April 11, 2019 / 02:40 AM IST

    అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబసమేతంగా చంద్రబాబు

    రాజధానిని మార్చే దమ్ముందా? జగన్‌కి సవాల్

    April 6, 2019 / 04:10 PM IST

    ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పొన్నూరు రోడ్ షోలో జగన్ కు సవాల్ విసిరారు. రాజధానిని మార్చే దమ్ముందా? అని అడిగారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడ�

    మోడీ కరుడుగట్టిన ఉన్మాది, జగన్ సైకో : విరుచుకుపడ్డ చంద్రబాబు

    April 4, 2019 / 10:33 AM IST

    అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా,

    అమరావతిలో సొంతిల్లు : హ్యాపినెస్ట్-2కి బుకింగ్స్

    March 6, 2019 / 10:41 AM IST

    ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు.

    రోడ్డు ఎక్కుతారా : తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్

    March 3, 2019 / 11:27 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి

    వస్తున్నా కాస్కోండి : లోకేష్ పోటీ చేసే సీటు ఏది?

    March 2, 2019 / 06:47 AM IST

    తెలుగుదేశంలో మిగిలిన వారి విషయాన్ని పక్కనబెడితే అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్‌ పోటీపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా చినబాబు ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. లోకేష్‌ ఎక్కడ్నుంచి

    జగన్ గృహ ప్రవేశం : పార్టీ నేతలు ఫుల్ ఖుష్

    February 27, 2019 / 01:53 AM IST

    ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం  ఉదయం 8.19 నిమిషాలకు ఇంట్లోకి కుటుంబసమేతంగా వెళ్లారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్‌ జగన్‌, భారతి దంపత

    గుడ్ న్యూస్: ఏపీలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు

    February 25, 2019 / 12:22 PM IST

    అమరావతి: ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు మంత్రి వర్గం ఆమోద

    ఏపీ కేబినెట్ భేటీ : కీలక అంశాలపై చర్చ

    February 25, 2019 / 01:06 AM IST

    ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేసేందుకు ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం మంత్రి వర్గం భేటీ కాబోతుంది. రైతుల ప్రయోజనాలు, అగ్రిగోల్డ్ పరిహార�

10TV Telugu News