Home » amaravati
ఏపీలో 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష జరుగునుంది. స్ర్కీనింగ్ టెస్ట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్-2 పరీక్షలకు 2లక్షల 96వేల 36 మంది హాజరు కానున్నారు. టెస్ట్ కోసం ఏపీ వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెల�
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏపీపైనా పడింది. ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ఇంటర్ బోర్డు. దీనికి కారణం.. తెలంగాణలో రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఉండటమే. 20వేల మంది తెలంగాణ స్టూడెంట్స్.. ఏపీ ఎంసెట్ రాశారు. వారికి ఇ�
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు వ్యవసాయ శాఖపై మంత్రి సమీక్ష పెట్టారు. హాజరు కావాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శికి, ప్రత్యేక కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. కానీ వారు ఈ �
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఓ రైతుపై పోలీసుల దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వని రైతు గద్దె మీరా ప్రసాద్ పోలంలోంచి సీఆర్డీఏ అధికారులు రోడ్డు వేస్తుండగా ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా రో
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, సినీ హీరో సుధాకర్ కు గాయాలయ్యాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్” సినిమాతో పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న
కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహంగా ఉన్న సీఎం బాబు..తన పోరును మరింత ఉధృతం చేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి ఈ లెటర్ పంపారు. 9 పేజీల్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఈస�
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా తెలిసే అవకాశం ఉందని ఏపీ సీఈవో ద్వివేది అన్నారు. నియోజకవర్గానికి ఐదు బూత్ లలో వీవీప్యాట్ స్లిప్పులు, అసెంబ్లీ, లోక్ సభ పరిధిలో పది వీవీప్యాట్ లను లెక్కించాలని తెలిపారు. వీవీప్యాట్
2019 ఎన్నికల్లో టీడీపీ సునామి రాబోతుందని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అంచనాలకు మించి సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇమేజ్ తోనే పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభ�
ఏపీ రాజధాని అమరాతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్. అందమైన హీరోయిన్ల ఫొటోలను దిష్ఠి బొమ్మలుగా వాడేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఇది కొత్త ట్రెండ్ ఏమిటి? ఇలాంటివి ఇంతకు ముందు చాలానే చూశాం.. సన్నిలియోన్, అనుష్క వంటి హీరోయిన్ల ఫొట
AP రాజధాని అమరావతికి మణిమకుటమైన సెక్రటేరియట్ టవర్ల నిర్మాణంలో.. మరో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. జీఏడీ, 3వ నంబర్ టవర్లకు కాలమ్స్ అమరిక పనులు మొదలుపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నిపుణుల ఆధ్వర్యంలో.. ముందు ర్యాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. �