Home » amaravati
రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన
చంద్రబాబు, టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. రాజధాని అంశంపై చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్�
ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే
ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై
ఏపీ శాసన సభ సమావేశాలు జనవరి 20, సోమవారం నుంచి జరుగనున్నాయి. రేపటి నుంచి జరిగే సమావేశాలను అడ్డుకుంటామని, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ వంటి కొన్నిసంస్ధలు, చేస్తున్న ప్రకటనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. చట్టసభలను ముట్టడ�
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, జ్యుడీషియల్ కేపిటల్
నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో ఎక్కే నేత జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా నోరు పారేసుకుంటారో ఆయనకే తెలీదు. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తారు.