Home » Amarawathi
అమరావతి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు అనగా ఈ రోజు(27 ఆగస్ట్ 2020) రాష్ట్ర హైకోర్టులో అమరావతి అంశంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టులో అమరావతికి సంబంధించిన బిల్లులపైన విచారణ జరిగి
ఎన్నో అవాంతరాల అనంతరం ఎట్టకేలకు ఏపీ కేబినేట్ భేటి ప్రారంభం అయ్యింది. ఎన్నికల సంఘం అనుమతితో ఆర్ధికపరమైన అంశాల గురించి చర్చించకూడదనే నిబంధన మీద ఈసీ కేబినేట్ భేటికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. లోపల తీసుకున్న ఎటువంటి నిర్ణయం కూడా మీడియాకు �
ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై రివ్యూలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
అమరావతి : వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై టీడీపీ అధికార ప్రతినిథి సాధినేని యామిని విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ని..లోకేశ్ ను విమర్శించే స్థాయి షర్మిళకు లేదనే విషయం ఆమె గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు యామిని. సీఎం గురించి మాట్ల�