Home » Amarnath Yatra 2025
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ ఒకటి.
భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇక యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు.
శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) వెబ్సైట్ ప్రకారం యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై 2025 ఆగస్టు 9న ముగుస్తుంది. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
తేదీ ఖరారు కావడంతో తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.