Home » Amarnath Yatra
ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన 20 కుటుంబాల ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారి వివరాలను అధికారులకు సమాచారం అందించారు.
వరదల్లో చిక్కుకుపోయిన అమర్నాథ్ యాత్రికులను రక్షించేందుకు భారత ఆర్మీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. శనివారం సాయంత్రం వరకు 1500 మందికిపైగా యాత్రికులను సురక్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు 20 కుటుంబాల వారు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి కొద్దిలో తప్పించుకున్నారు.
పార్వతీ దేవికి పరమశివుడు అమర రహస్యం చెప్పిన ప్రదేశం అది. ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్లి గుహలోకి ప్రవేశించినా ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటారు భక్తులు. ఎంత కష్టమైనా భరిస్తూ అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు.
జమ్ము-కాశ్మీర్, నున్వాన్ బేస్ క్యాంపు నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు అమర్నాథ్ బయలుదేరారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. తీవ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈసారి గట్టి బందోబస
2022 ఏడాదికి గాను ప్రభుత్వం అమర్ నాథ్ యాత్ర తేదీలు ఖరారు చేసింది. జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఆగస్టు 11 వరకు 43 రోజుల పాటు కొనసాగినుంది.
తాము మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని...కానీ మతం పేరుతో కొన్ని సంస్థలు కశ్మీరు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయని లేఖ విడుదల చేసింది. కశ్మీరు ప్రజలకు ఏమైనా జరిగితే...ఆ ప్రాంతాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిం�
దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఇప్పటివరకు 33,795 మంది అమర్నాథ్ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకున్నారని అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి నితీష్వర్ కుమార్ తెలిపారు