Home » Amarnath Yatra
జూన్ ౩౦ నుంచి అమర్ నాథ్ యాత్ర
2021 సంవత్సరానికి సంబంధించి అమర్నాథ్ యాత్ర ఎట్టకేలకు ముగిసింది.
గతేడాది లాగే ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్రను రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా తీర్థ యాత్రను క్యాన్సిల్ చేశారు.
Amarnath Yatra దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గతవారం అమర్నాథ్ దేవస్�
కరోనా కారణంగా 2020లో అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా.. ఈ ఏడాది యాత్రను ప్రారంభించేందుకు దేవస్థానం బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం(01 ఏప్రిల్ 2021) నుంచి యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది. కరోనా కారణంగా నిబంధనలు అమలు �
Amarnath Yatra వచ్చే వేసవిలో మొదలయ్యే అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల కోసం జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. జమ్ముకశ్మీర్కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో 2019లో, కరోనా మహమ్మారి ముప్పు నేపథ్యంలో 2020లో అమ�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర రద్దైంది .కరోనా కారణంగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన శ్రీ అమర్నాథ్ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ మేరకు న
భోపాల్: హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లలని కోరుకునే యాత్ర అమర్నాథ్ యాత్ర. ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాడు అంటే జూలై 1నుంచి ప్రారంభమై కానుంది. ఇది ఆగస్టు 15 వరకూ కొనసాగనున్న ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. 2018లో అమర్నాథ్ యాత్ర 60 రోజు