రాజస్థాన్లో విషాదం నెలకొంది. డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ రోగి మృతి చెందారు. ఈ సంఘటన బాన్సువాడా జిల్లాలో చోటు చేసుకుంది.
అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్ని ఆపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దీంతో అంబులెన్సు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్లిపోయింది. ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బహిరంగ సభలో �
అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వ�
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ను కారు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన బాంద్రా-వొర్లి సీ లింక్పై చోటు చేసుకుంది.
భారతీయ జనతా పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఈ వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. వీఐపీ కల్చర్ మోదీకి లేదని, ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటారని, మోదీ సింప్లిసిటీకి ఇదే నిదర్శనమని, ప్�
ప్రైవేటు అంబులెన్స్కు డబ్బులు చెల్లించే స్థోమత లేని ఒక వ్యక్తి కొడుకు శవాన్ని భుజాలపైనే వేసుకుని ఇంటికి బయల్దేరాడు. వర్షంలోనే దాదాపు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. చివరకు కొందరు స్థానికులు సహాయం చేశారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ టోల్ ప్లాజాను ఢీకొట్టడంతో రోగి సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ లోని రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ ప్లాజా సిబ్బంది సహా నలుగురు మరణించారు.
మధ్యప్రదేశ్లోని మొరెనా వీధుల్లో ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి మృతదేహంతో కూర్చుని కనిపించాడు. పిల్లల తండ్రి పూజారామ్ జాతవ్ చనిపోయిన తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆస�
అత్యవసర సర్వీసు కోసం వెళ్తున్న అంబులెన్సుకు దారి ఇచ్చే క్రమంలో ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గేటు వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో రహదారిపై కార్లు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద అక్రమంగా అంబులెన్స్ లో తరలిస్తున్న ఆవులు సజీవ దహనం అయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.