Home » Ambulance
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు
సినిమా స్క్రిప్ట్కి ఏ మాత్రం తగ్గకుండా సినిమాల్లో సీన్ల మాదిరిగానే ఓ 60 ఏళ్ల వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో దేశ ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి సొంత ఊళ్లక
కరోనా వైరస్ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 22,2020) దేశవ్యాప్తంగా జనతా
నెదర్లాండ్స్కు చెందిన పారామెడికో అంబులెన్స్ డ్రైవర్ కీస్ వెల్దోబోర్ 14 వేల మంది చివరి కోరికను తీర్చాడు. ప్రస్తుతం అతని వయస్సు 61 సంవత్సరాలు. 20ఏళ్లు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసి రిటైర్ అయిన తరువాత కూడా తన అంబులెన్స్ సేవల్ని కొనసాగించాడు. �
నందమూరి బాలకృష్ణ.. పేరు వినగానే ఆయన అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఆయన అభిమానులను కొడతాడు అని కొందరు అంటారు. క్రమశిక్షణలో పెడుతాడు అని మరికొందరు అంటారు. ఇంకొందరు అది ప్రేమ అంటారు. అంతే ఎవరికి తోచినట్లు వాళ్లు అనుకుంటారు. అయితే బ�
కొన్ని సార్లు తప్పు చేసినా కూడా ఆ తప్పు మంచి కోసం చేస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సరిగ్గా ఇటువంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించారు ఇద్దరు యువకులు. సరిగ్గా టైమ్కి ఆంబులెన్స్ను చేర్చేందుక�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దయనీయ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారో వెలుగు చూసింది. పేదవారికి అన్నీ కష్టాలే. ఓ
వినాయక నిమజ్జం కోలాహంలో..వేడుకల్లో మునిగిపోయిన భక్తులు పెద్ద మనస్సుని చాటుకున్నారు. భారీగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకల్లో సమన్వయాన్ని పాటించారు. పూనెలోని లక్ష్మి రోడ్ లో భారీగా వినాజయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ వేడుకల్లో భక�
అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. పురుటి నొప్పులతో సాయం కోసం ఎదురుచూసిన బాధిత మహిళకు నిరాశే ఎదురైంది. అనుకోని పరిస్థితుల్లో హైవేపై ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బురాన్ పూర్ జిల్లాలోని
విశాఖ ఏజెన్సీలో దయనీయ పరిస్థితి నెలకొంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం స్థానికులకు శాపంగా మారింది. ఆఖరికి మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని అతడి బంధువులు 10 కిలోమీటర్ల�