Home » Ambulance
హైదరాబాద్ నగరంలో మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ప్రాణాపాయ స్థితిలో ఓ వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్సును ఆసుపత్రికి చేర్చేందుకు కష్టపడి తన మానవత్వం చాటుకున్నాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అతను
COVID-19 Positive: మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. ఫలితంగా మనం పలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని పనులు పూర్తి చేసుకునేందుకు నానాతంటాలు పడ్డాం. కేరళలోని ఓ యువతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జ�
delhi ambulance driver : తనకు విధులే ముఖ్యమని భావించాడు. ఆర్నెళ్లు ఇంటికి దూరంగా ఉన్నాడు. కరోనా రోగులు చనిపోతే..దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించేవాడు. చాలా మంది రోగుల కుటుంబసభ్యులు రాకపోతే..అతనే అంత్యక్రియలు నిర్వహించేవాడు. ఇంత మేలు చేసిన ఆ డ్రైవర్ ను వైరస
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు సెప్టెంబర్ 15, మంగళవారం రాత్ర
విశాఖ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ లాడ్జీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సూసైడ్ చేసుకున్�
Car driver fined Rs 11,000 : కుయ్..కుయ్ అంటూ రోడ్డు మీదకు అంబులెన్ వస్తే.. ఏం చేస్తారు. వెంటన వాహనాన్ని సైడ్ తీసుకోవడమో, పక్కకు ఆపివేసి..అంబులెన్స్ కు దారి ఇస్తాం. కానీ కొంతమంది..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఓ వ్యక్తి చేసిన పనికి నిండు ప్రాణం బలైంది. ఫలితంగా ఆ
ప్రశ్నించాల్సిన నాయకుడే ప్రశంసలు కురిపించాడు. కరోనా కష్టకాలంలో అధికార పార్టీకి అండగా నిలబడ్డాడు. అధినాయకుడిలో కలిగిన ఈ మార్పు చూసి సైన్యం దూసే కత్తుల్ని కిందకు దింపింది. ఇంతలోనే, అబ్బే అలాంటిదేమీ లేదు, కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫ�
ప్రశ్న క్లారిటీగా ఉంటేనే, జవాబు కూడా అంతే క్లారిటీగా ఉంటుంది. క్వశ్చన్ లో కన్ ఫ్యూజన్ ఉంటే, ఆన్సర్ లో క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతం ప్రశ్నించే పార్టీలో అదే జరుగుతోంది. ప్రశ్నించే పార్టీ నాయకుడే ప్రశ్నగా మిగిలిపోతున్నాడు. ప్రభుత్వ నిర్ణయ
ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్ని పధకాలు ప్రవేశ పెట్టినా మారు మూల పల్లెజనాలకు అవి అందటంలేదు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. అడవిలో ఉన్న ఒక గ్రామానికి సరైన రహాదారి లేకపోవటంతో నిండు గర్భిణినీ ఆస్పత్రికి తీసుకువెళ్లటానికి చాలా ఇబ్బందులు పడ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త టెక్నాలజీతో పాటు చక్కటి ఫెసిలిటీస్ తో కూడిన అంబులెన్స్లను ప్రారంభించారు. 1088 అంబులెన్స్లను విజయవాడలో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్సులను రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మర�