Home » Ambulance
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్ ల నిలిపివేత వివాదంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అం�
తన తల్లి చనిపోయిందని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన కొడుకులకు నిరాశే మిగిలింది. చివరకు ఆ తల్లిని తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు సొంత కొడుకులు.
Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్
కరోనా సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ.. భయాందోళనలు క్రియేట్ చేస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే ఆదేశిస్తున్నా కూడా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం ఖరీదే క
man calls ambulance for free journey: ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే జనాలున్న రోజులివి. ఉచితంగా వస్తుందంటే ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు కొందరు. అలాంటి కోవకే చెందుతాడీ వ్యక్తి. ఇతడి కక్కుర్తి గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఇలాంటోళ్లు కూడా ఉంటారా అని నోరెళ్లబెట్
Woman killed in ambulance : హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఓ బాధితురాలిని అంబులెన్స్లోనే వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ మృతి చెందింది. డబ్బులు కట్టించుకొని.. పేషెంట్ను పట్టించుకోలేదని ఆరోపిస్తూ..బాధితురాలి బంధువులు హాస�
హైదరాబాద్ నగరంలో మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ప్రాణాపాయ స్థితిలో ఓ వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్సును ఆసుపత్రికి చేర్చేందుకు కష్టపడి తన మానవత్వం చాటుకున్నాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అతను
COVID-19 Positive: మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. ఫలితంగా మనం పలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని పనులు పూర్తి చేసుకునేందుకు నానాతంటాలు పడ్డాం. కేరళలోని ఓ యువతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జ�
delhi ambulance driver : తనకు విధులే ముఖ్యమని భావించాడు. ఆర్నెళ్లు ఇంటికి దూరంగా ఉన్నాడు. కరోనా రోగులు చనిపోతే..దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించేవాడు. చాలా మంది రోగుల కుటుంబసభ్యులు రాకపోతే..అతనే అంత్యక్రియలు నిర్వహించేవాడు. ఇంత మేలు చేసిన ఆ డ్రైవర్ ను వైరస