Home » Ambulance
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వండి అని మాటల్లో చెప్పడమే కాదు ఆచరణలోనూ చూపించారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్, వాడకం, స్మగ్లర్ల అరెస్ట్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. వీటికి పక్కనే ఉన్న తమిళనాడులోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.
తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పెద్దమనస్సుని చాటుకున్నారు. తన కాన్వాయ్ను నిలిపివేసి..అంబులెన్స్కు దారిచ్చారు.
అసలే కరోనా సీజన్.. హాస్పిటల్ కు వెళ్లేందుకు వాహనాలే లేకుండా పోయాయి. అటువంటి సమయంలో హాస్పిటల్ కు వెళ్లాలని నేరుగా అంబులెన్సునే చోరీ చేసేశాడు. దొంగను ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులకు తాను హార్ట్ పేషెంట్ అని..
Ambulance accident in tamil nadu : తమిళనాడులోని కల్లాకురుచ్చిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓగర్భిణి ప్రసవం కోసం వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురి కావటంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో గర్భిణితో కడుపులోని బిడ్డ కూడా చనిపోయింద�
ఓ మహిళను రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆమెను చూసి చలించిపోయారు.
ఖమ్మం జిల్లా మధిరలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని.. బైక్పైనే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. గుండెలో నొప్పి రావడంతో.. బంధువులు బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వృద్ధుడు గుండెప
Bhopal women rape : ఆకలేస్తోంది అన్నం పెట్టండి బాబూ అని అడిగితే ఎంతటి కఠిన హృదయం ఉన్నవారైనా కరిగిపోతారు. కానీ కామాంధులకు అవేవీ కనిపించవు. ఆకలితో అలమటించిపోయినా..కాటికి కాళ్లు చాపుకున్నవారైనా ఆడది అయితే చాలు. కామాంధులు రెచ్చిపోతారు. వారు ఎటువంటి దుస్థి
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు చూడని దారుణాలను చూడాల్సి వస్తుంది. మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంటగలుపుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..
ఓ నవ వధువు కన్నుమూయడం తీవ్ర విషాదాన్నా నింపింది. కాళ్లపారాణి ఆరకముందే...ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. చికిత్సకు బెడ్స్ లేవంటూ..పలు ఆసుపత్రులు తిప్పడంతో..ఆమె అంబులెన్స్ లోనే కన్నుమూసింది.