Home » ambulence
ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి వస్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీ కొటట్టంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు.
నిజామాబాద్ జిల్లాలో ఆవుల సజీవదహనం తీవ్ర కలకలం రేపుతోంది. రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాగుట్టు బయటపడింది.
ఆ కొండల్లోకి వాహనాలు వెళ్లవు.. ఏదైనా అయితే మనుషులే మోసుకు రావాలి. విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తరచుగా ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. గర్భిణీ స్త్రీలను.. నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటే ఇలా డోలీలపై మోసుకెళ
టీ.పీసీసీ అధ్యక్ష రేసులో నేనూ ఉన్నానని.. పార్టీని బలోపేతం చేసే ఆయుధం, మందు నా దగ్గర ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – వైద్యం ఖర్చు వేయి రూప
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని �
డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని వైద్యులకే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారి అందరికీ ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన 104,108 అంబులెన్స్ సేవల్లో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 1088 అంబులెన్స్ లను విజయ�
పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క�
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ కరోనా వ్యాధి గ్రస్తులకు సేవలందిచేందుకు ప్రయివేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మరో వైపు రోగులు, గర్భిణిలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కొన్ని చో�