Amit Shah

    చుట్టుముట్టారు, మెడను గట్టిగా పట్టుకున్నారు, బూట్లను వేసుకోనివ్వలేదు

    November 4, 2020 / 06:46 PM IST

    Republic TV Editor Arnab Goswami : తనను చుట్టుముట్టడమే కాకుండా…నా మెడను గట్టిగా పట్టుకున్నారని పోలీసులపై Republic TV Editor అర్నాబ్ గోస్వామి ఆరోపణలు గుప్పించారు. ఇందులో తన చేయికి గాయమైందని మీడియాకు చూపించారు. తనను షూస్ వేసుకోనివ్వకుండా చేశారని తెలిపారు. ఇందుకు సంబంధిం�

    ఏపీ రాజధాని అమరావతి విషయంలో సడెన్ గా సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్? కారణం అదేనా?

    October 30, 2020 / 04:52 PM IST

    pawan kalyan amaravati: ఏపీ రాజధాని అమరావతి విషయంలో జనసేన వైఖరి ఏంటన్నది అర్థం కావడం లేదంటున్నారు. జనసేనకు ఇన్నాళ్లూ ఉన్న భ్రమలు తొలగిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామా

    చంద్రబాబు నోట పదేపదే జమిలి ఎన్నికల మాట.. దాని వెనుక వ్యూహం ఇదేనా?

    October 27, 2020 / 02:50 PM IST

    jamili elections: దేశంలో వన్‌ నేషన్-వన్‌ ఎలక్షన్‌ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద చర్చే జరిగింది. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, ఇతర రాష్ట్రాల్లో రా

    విన్నపాలు వినవలె : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్

    September 23, 2020 / 08:35 AM IST

    Jagan Meets Amit Shah : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2020, సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం సాయంత్రం ఆయన కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై జగన్‌ అమిత్‌షాతో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్�

    ఆకస్మాత్తుగా సీఎం జగన్ హస్తినా టూర్!

    September 21, 2020 / 09:24 PM IST

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేం�

    కరోనాను జయించిన అమిత్ షా, ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

    August 31, 2020 / 10:54 AM IST

    కేంద్ర హోం మంత్రి అమిత షా కరోనాను జయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన తెలిపారు. 2020, ఆగస్టు 02వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. https://10tv.in/chess-olympiad-india-and-russia-both-get-gold/ దీంతో ఆయన్ను గురు�

    కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా!

    August 9, 2020 / 12:49 PM IST

    కరోనా మహమ్మారి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయన కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చింది. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్-19 నివేదిక ప్రతికూలంగా వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్�

    రాజకీయ ప్రముఖులపై కరోనా పంజా.. యడ్యూరప్పకు పాజిటివ్..

    August 3, 2020 / 06:59 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని కరోనా కాటేస్తోంది.. రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కూడా కరోనా సోకింది. ఉత్తరప్రదేశ్‌ మంత్రి కరోనా సోకడంతో మృతిచెందార

    సుజనాచౌదరితో తాడోపేడో తేల్చుకోవడానికి సోమువీర్రాజు రెడీ

    August 1, 2020 / 01:58 PM IST

    ఏపీ బీజేపీ తీరు విచిత్రంగా ఉంది. ఒక నాయకుడు మాట్లాడిన దానికి మరో నాయకుడు మాట్లాడిన దానికి లింకుండదు. ఏపీ రాజధానుల విషయంలో తలో మాట మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒక నాయకుడు రాజధానుల వ్యవహారం కేంద్ర పరిధిలో లేదని, రాష్ట్రానికి సంబంధించిన అంశమేన

    మాధవ్, పురంధరేశ్వరిని కాదని సోమువీర్రాజుకే ఎందుకు పట్టం కట్టారు? వైసీపీ ఎందుకు ఖుషీగా ఉంది?

    July 29, 2020 / 12:19 PM IST

    ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనూహ్యంగా జరిగిపోయింది. అధ్యక్షుడి మార్పు ఖాయమని ప్రచారమున్నా.. సోము వీర్రాజు అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. హైకమాండ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అధ్యక్ష బాధ్యతల్ని సోము వీర్రాజుకి అప్పగించింది. బ

10TV Telugu News