Amit Shah

    రైతుల ఆందోళనలు..కేంద్రం ప్రతిపాదనలు

    December 9, 2020 / 06:16 AM IST

    రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగివస్తోంది. రైతు సంఘాలతో 2020, డిసెంబర్ 08వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకూ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లకు సంబంధించి రాత పూర్వకంగా బుధవారం కొన్ని ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్

    భారత్ బంద్ విజయవంతం : రైతులను చర్చలకు పిలిచిన అమిత్‌షా

    December 8, 2020 / 03:35 PM IST

    Bharat Bandh-Amit Shah Calls Farmers For Talks : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ బంద్‌‌ విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు బంద్ నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతులను చర్చలకు ఆహ్వానించారు. ఈరోజు (మంగళవారం)రా�

    గల్లీ ఎన్నికలు కాదు కాబట్టే ఇంతవరకూ వచ్చాం: అమిత్ షా

    November 29, 2020 / 04:04 PM IST

    GHMC ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ పలువురు కీలక నేతలు హైదరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. యోగి, జేపీ నడ్డాలతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా.. పలు కీలక కామెం�

    సీతాఫల్ మండి వరకు వెళ్లకుండానే రోడ్ షో ముగించిన అమిత్ షా

    November 29, 2020 / 02:44 PM IST

    Amit Shah road show : గ్రేటర్ హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో ముగిసింది. సీతాఫల్ మండి వరకు వెళ్లకుండానే రోడ్ షో ముగించారు. బస్సు దిగి బీజేపీ ఆఫీస్ కు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం రోడ్ షో ముందుకు సాగలేదు. కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ

    హైదరాబాద్ లో అడుగుపెట్టిన షా

    November 29, 2020 / 11:50 AM IST

    Amit Shah landed in Hyderabad : బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 11.30కు బేగంపేటకు చేరుకున్నారు. పార్టీ కీలక నేతలు ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు, వాయిద్యాలతో షాకు ఘన స్వాగతం పలిక

    అమిత్ షా హైదరాబాద్ టూర్ : భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు, రోడ్ షోలు

    November 29, 2020 / 06:59 AM IST

    Amit Shah Hyderabad Tour : గ్రేటర్‌లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ జాతీయ నేతలతో ప్రచారాన్ని స్పీడ్‌ పెంచింది. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ప్రచారం నిర్వహించగా… 2020, నవంబర్ 29వ తేదీ ఆదివార�

    జోరు పెంచిన బీజేపీ : జీహెచ్ఎంసీ ఎన్నికలు, అమిత్ షా, యోగి ప్రచారం

    November 28, 2020 / 07:04 AM IST

    Amit Shah, Yogi campaign : గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… కమలం పార్టీ స్పీడ్ పెంచింది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. తమ అమ్ముల పొదిలోంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. ఇందులో భాగంగానే �

    వచ్చే ఐదేళ్లు హార్డ్‌వర్క్ చేస్తే తమిళనాడులో బీజేపీ గెలుస్తుంది: అమిత్ షా

    November 22, 2020 / 11:31 AM IST

    AIADMK కో ఆర్డినేటర్ ఓ పన్నీర్‌సెల్వం, కో ఆర్డినేటర్ పళనిస్వామిలు బీజేపీతో పొత్తు గురించి ప్రకటించి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్ట�

    దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : రజనీకాంత్ ను అమిత్ షా కలుస్తారా ?

    November 21, 2020 / 11:31 PM IST

    Amit Shah’s likely meeting with Rajinikanth : దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలని చూస్తోందా? అమిత్‌ షా తమిళనాడు పర్యటన ఆంతర్యం ఏంటి? డీఎంకేకు షాకిచ్చేందుకు అళగిరితో బీజేపీ చేతులు కలుపుతుందా? మరోవైపు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని అన్నాడీఎంకే ప్రకటించింది. కేంద్ర హోంమంత

    కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు కిటకిట.. 88 శాతం నిండిన ఐసీయూ బెడ్స్

    November 16, 2020 / 07:06 AM IST

    Delhi Covid hospitals face crunch : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా నిండిపోయాయి.

10TV Telugu News